మూడు రాజధానులపై నేడు గవర్నర్

మూడు రాజధానుల బిల్లులపై నేడు గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశముంది. దీనిపై గవర్నర్ న్యాయశాఖ అభిప్రాయాన్ని కోరిన సంగతి తెలిసిందే. అయితే న్యాయశాఖ నుంచి ఈ బిల్లుల [more]

Update: 2020-07-23 03:24 GMT

మూడు రాజధానుల బిల్లులపై నేడు గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశముంది. దీనిపై గవర్నర్ న్యాయశాఖ అభిప్రాయాన్ని కోరిన సంగతి తెలిసిందే. అయితే న్యాయశాఖ నుంచి ఈ బిల్లుల విషయంలో అభిప్రాయాన్ని రాజ్ భవన్ కు చేరినట్లు తెలిసింది. మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లులు ప్రభుత్వం గవర్నర్ కు పంపిన సంగతి తెలిసిందే. న్యాయశాఖ సలహాల మేరకు నేడు గవర్నర్ నిర్ణయం వెల్లడించే అవకాశముంది.

Tags:    

Similar News