Delhi : కోర్టులో కాల్పుల కలకలం…ముగ్గురి మృతి

ఢిల్లీ లో కోర్టులో జరిగిన గ్యాంగ్ స్టర్ వార్ కలకలం రేపుతుంది. రోహిణి కోర్టులో గ్యాంగ్ స్టర్ జితేందర్ పై ప్రత్యర్థులు కాల్పులు జరిపారు. ఒక కేసు [more]

Update: 2021-09-24 08:51 GMT

ఢిల్లీ లో కోర్టులో జరిగిన గ్యాంగ్ స్టర్ వార్ కలకలం రేపుతుంది. రోహిణి కోర్టులో గ్యాంగ్ స్టర్ జితేందర్ పై ప్రత్యర్థులు కాల్పులు జరిపారు. ఒక కేసు విషయంలో కోర్టుకు హాజరయ్యేందుకు జితేందర్ వచ్చారు. ప్రత్యర్ధులు జితేందర్ పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మరో ముగ్గురు మృతి చెందారు. గ్యాంగ్ స్టర్ జితేందర్ కూడా మరణించారు. లాయర్ల వేషధారణలో వచ్చి దుండగులు కాల్పులు జరిపారు.

Tags:    

Similar News