బహిరంగ సభకు అమరావతి రైతుల ఏర్పాట్లు

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాజధాని ఉద్యమం ఐదు వందల రోజుకు చేరుకుంది. దీంతో ఈ నెల 30వ [more]

Update: 2021-04-26 00:44 GMT

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాజధాని ఉద్యమం ఐదు వందల రోజుకు చేరుకుంది. దీంతో ఈ నెల 30వ తేదీన వర్చువల్ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించారు. ఆంధ్రుల బతుకు, భరోసా, భవిత పేరుతో ఈ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు జాతీయస్థాయి రాజకీయ పార్టీ నేతలతో పాటు మేధావులు, న్యాయనిపుణులను ఆహ్వానించనున్నారు.

Tags:    

Similar News