బ్రేకింగ్ : ఇండియాలో ఆగని కరోనా.. రోజురోజుకూ పెరుగుతూ?

భారత్ లో కరోనా వైరస్ విజృంభిస్తుంది. కరోనా వైరస్ భారత్ లో ఆగడం లేదు. లాక్ డౌన్ విధించి మినహాయింపులు ఇచ్చిన తర్వాత కరోనా పాజటివ్ కేసుల [more]

Update: 2020-05-21 03:19 GMT

భారత్ లో కరోనా వైరస్ విజృంభిస్తుంది. కరోనా వైరస్ భారత్ లో ఆగడం లేదు. లాక్ డౌన్ విధించి మినహాయింపులు ఇచ్చిన తర్వాత కరోనా పాజటివ్ కేసుల సంఖ్య మరింత పెరుగుతుంది. భారత్ లో 1,12, 028 కేసులు నమోదయ్యాయి. వీటిలో 63 వేల వరకూ యాక్టివ్ కేసులున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడులో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఢిల్లీలో కరోనా కేసులు 11 వేలు దాటాయి. తమిళనాడులో 13వేలు దాటాయి. కరోనా వైరస్ కారణంగా ఇప్పటి వరకూ 3,300 మంది మృతి చెందారు.

Tags:    

Similar News