బ్రేకింగ్ : ఐదు లక్షలకు చేరువలో… ఆందోళనకరమే

భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ రోజు రికార్డు స్థాయిలో 17,296 కొత్త కేసులు నమోాదయ్యాయి. ఒక్కరోజులోనే 407 మంది కరోనా కారణంగా మృతి చెందారు. [more]

Update: 2020-06-26 04:01 GMT

భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ రోజు రికార్డు స్థాయిలో 17,296 కొత్త కేసులు నమోాదయ్యాయి. ఒక్కరోజులోనే 407 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,90,401కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య దేశ వ్యాప్తంగా 15,301 గా ఉంది. కరోనా బారిన పడి ఇప్పటి వరకూ 2.85 లక్షల మంది కోలుకున్నారు. భారత్ లో ప్రస్తుతం 1,89 వేల యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News