ఆంధ్రప్రదేశ్ ను వణికిస్తున్న కరోనా.. పెరుగుతున్న కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏపీలో 11,698 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 37 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో [more]

Update: 2021-04-25 00:47 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏపీలో 11,698 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 37 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,20,926 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 7,616 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 81,471యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 9,31,839 డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News