నేడు నిర్మల్ జిల్లాలో రేవంత్ రెడ్డి

పెట్రోలు, డీజిల్ ధరలు పెంపుదలకు నిరసనగా నేడు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు నిర్వహించనుంది. అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నేతలు నిర్వహించనున్నారు. ప్రదేశ్ [more]

Update: 2021-07-12 03:26 GMT

పెట్రోలు, డీజిల్ ధరలు పెంపుదలకు నిరసనగా నేడు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు నిర్వహించనుంది. అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నేతలు నిర్వహించనున్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్మల్ జిల్లాలో జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొంటారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాల కారణంగానే పెట్రోలు ధరలు పెరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది.

Tags:    

Similar News