హుజూరాబాద్ కు కాంగ్రెస్ ఇన్ ఛార్జులు వీరే

హుజూరాబాద్ ఉప ఎన్నికలకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీని విజయం వైపు నడిపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈనేపథ్యంలో ఉప ఎన్నికకు సమాయత్తమయ్యేందుకు మండలాల [more]

Update: 2021-07-14 05:10 GMT

హుజూరాబాద్ ఉప ఎన్నికలకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీని విజయం వైపు నడిపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈనేపథ్యంలో ఉప ఎన్నికకు సమాయత్తమయ్యేందుకు మండలాల వారీగా ఇన్ ఛార్జులను నియమించారు. ఈ ఉప ఎన్నికకు పీసీసీ ఇన్ ఛార్జిగా దామోదర రాజనర్సింహను నియమించారు. ఎన్నికల సమన్వయకర్తలుగా జీవన్ రెడ్డి, పొన్నం ప్రభాకర, శ్రీధర్ బాబులను పార్టీ నియమించింది. ఇక మండలాలు, మున్సిపాలిటీలకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జులను నియమించింది.

Tags:    

Similar News