రేవంత్ నేతృత్వంలో నిజనిర్ధారణ కమిటీ

దేవరయాంజల్ భూములపై కాంగ్రెస్ పార్టీ నిజనిర్ధారణ కమిటీని నియమించింది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ కమిటీని నియమించింది. కమిటీ దేవరయాంజల్ భూములను పరిశీలించనుంది. [more]

Update: 2021-05-07 01:00 GMT

దేవరయాంజల్ భూములపై కాంగ్రెస్ పార్టీ నిజనిర్ధారణ కమిటీని నియమించింది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ కమిటీని నియమించింది. కమిటీ దేవరయాంజల్ భూములను పరిశీలించనుంది. ఇక్కడ సీతారామస్వామి ఆలయానికి చెందిన వెయ్యి ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయని ఆరోపణలున్నాయి. దీనిపై ప్రభుత్వం కలెక్టర్లతో కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు భూమిని ఆక్రమించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ నిజనిర్ధారణ కమిటీని నియమించింంది. ఈ కమిటీ దేవరయాంజల్ భూములను పరిశీలించనుంది.

Tags:    

Similar News