అశోక్ గెహ్లాత్ ఊపిరి పీల్చుకున్నట్లేనా?

రాజస్థాన్ లో కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం ప్రారంభమయింది. అయితే ఈ సమావేశానికి కాంగ్రెస్ కు చెందిన 90 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇది కాంగ్రెస్ కు [more]

Update: 2020-07-13 06:14 GMT

రాజస్థాన్ లో కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం ప్రారంభమయింది. అయితే ఈ సమావేశానికి కాంగ్రెస్ కు చెందిన 90 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇది కాంగ్రెస్ కు ఊరట నిచ్చే అంశం. అలాగే అశోక్ గెహ్లాత్ ప్రభుత్వానికి మద్దతిస్తున్న పది మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశానికి హాజరు కావడం విశేషం. సచిన్ పైలెట్ కు అత్యంత సన్నిహితుడైన ధనీశ్ అబ్రర్ ఈ సమావేశానికి హాజరవ్వడం విశేషం. ఇదే లెక్క ఉంటే రాజస్థాన్ లో అశోక్ గెహ్లాత్ ప్రభుత్వానికి ముప్పు లేనట్లే. 200 అసెంబ్లీ స్థానాలున్న రాజస్థాన్ లో మ్యాజిక్ ఫిగర్ 101.

Tags:    

Similar News