రంగంలోకి దిగిన సీఐడీ?

డాక్టర్ అనితా రాణి కేసు విషయంలో నిజానిజాలను వెలికితీసేందుకు సీఐడీ రంగంలోకి దిగింది. ఈరోజు చిత్తూరు జిల్లాకు సీఐడీ అధికారులు చేరుకున్నారు. చిత్తూరు జిల్లా పెనమూరు పోలీస్ [more]

Update: 2020-06-09 06:59 GMT

డాక్టర్ అనితా రాణి కేసు విషయంలో నిజానిజాలను వెలికితీసేందుకు సీఐడీ రంగంలోకి దిగింది. ఈరోజు చిత్తూరు జిల్లాకు సీఐడీ అధికారులు చేరుకున్నారు. చిత్తూరు జిల్లా పెనమూరు పోలీస్ స్టేషన్ నుంచి సీఐడీ అధికారులు కేసును హ్యాండోవర్ చేసుకుంటారు. డాక్టర్ అనితారాణి తనపై వైసీపీ నేతలు అమానుషంగా ప్రవర్తించారని ఆరోపించిన సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై కూడా ఆమె ఆరోపణలు చేశారు. దీంతో ముఖ్యమంత్రి జగన్ నిన్న అనితారాణి కేసును సీఐడీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Tags:    

Similar News