రెండు రోజులు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు కుప్పంలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు కుప్పంలోనే చంద్రబాబు ఉండనున్నారు. ప్రజా చైతన్య యాత్రల్లో భాగంగా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు [more]

Update: 2020-02-24 01:33 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు కుప్పంలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు కుప్పంలోనే చంద్రబాబు ఉండనున్నారు. ప్రజా చైతన్య యాత్రల్లో భాగంగా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ప్రజా చైతన్య యాత్రలో చంద్రబాబు ప్రసంగిస్తారు. మొత్తం రెండు రోజుల పాటు చంద్రబాబు కుప్పంలోనే ఉండనున్నారు. తన సొంత నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటిస్తుండటం విశేషం. చంద్రబాబు యాత్ర సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. బుధవారం తిరిగి అమరావతికి చంద్రబాబు చేరుకుంటారు.

Tags:    

Similar News