మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడైనా సిద్ధమే

మున్సిపల్ ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా తాము సిద్ధమేనని చెప్పారు. పంచాయతీ ఎన్నికల [more]

Update: 2021-02-15 01:24 GMT

మున్సిపల్ ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా తాము సిద్ధమేనని చెప్పారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలను చూసి టీడీపీ నేతలకు మైండ్ బ్లాంక్ అయిందని బొత్స సత్యానారాయణ అన్నారు. ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన పట్ల పూర్తి స్థాయి సంతృప్తిలో ఉన్నారని బొత్స తెలిపారు. టీడీపీకి ఇక రాష్ట్రంలో నూకలు చెల్లాయని బొత్స జోస్యం చెప్పారు.

Tags:    

Similar News