జగన్ అకస్మాత్తుగా ఢిల్లీ నుంచి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యక్తిగత సహాయకుడు నారాయణ అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో జగన్ ఢిల్లీ పర్యటనను అర్థంతరంగా ముగించుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. సీఎం [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యక్తిగత సహాయకుడు నారాయణ అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో జగన్ ఢిల్లీ పర్యటనను అర్థంతరంగా ముగించుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. సీఎం [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యక్తిగత సహాయకుడు నారాయణ అనారోగ్యంతో మృతి
చెందారు. దీంతో జగన్ ఢిల్లీ పర్యటనను అర్థంతరంగా ముగించుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. సీఎం జగన్ ఢిల్లీ నుంచి నేరుగా కడప ఎయిర్పోర్టుకు మరికొద్దిసేపట్లో చేరుకుంటారు. అక్కడనుంచి తన వ్యక్తిగత సహాయకుడు నారాయణ స్వగ్రామానికి జగన్ వెళతారు. నారాయణ జగన్ కు గత కొన్నేళ్లుగా వ్యక్తిగత సహాయకుడిగా ఉంటున్నారు. నారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం జగన్ ఈరోజు సాయంత్రం తాడేపల్లికి చేరుకుంటారు. జగన్ తన ఢిల్లీ పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని వస్తున్నారు.