నేడు ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశం

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ సమావేశం నేడు జరగనుంది. పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీని [more]

Update: 2021-06-13 02:59 GMT

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ సమావేశం నేడు జరగనుంది. పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడంపై చర్చించనున్నారు. దీంతో పాటు ప్రభుత్వ వైఖరిపై ఉద్యమాలను నిర్వహించడంపై కూడా చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఈ సమావేశంలో కార్యాచరణను రూపొందించనున్నారు. ఈ సమావేశానికి బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, పురంద్రీశ్వరి, జీవీఎల్ నరసింహారావు తదతరులు హాజరుకానున్నారు.

Tags:    

Similar News