కష్ట కాలంలో కేంద్రం నుంచి నిధులు

కరోనా ఎఫెక్ట్ తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులను విడుదల చేసింది. ఏపీ రెవెన్యూ లోటు భర్తీ [more]

Update: 2020-04-04 02:44 GMT

కరోనా ఎఫెక్ట్ తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులను విడుదల చేసింది. ఏపీ రెవెన్యూ లోటు భర్తీ కింద, రాష్ట్ర విపత్తు సహాయ నిధి కింద కేంద్ర ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలను రాష్ట్రానికి విడుదల చేసింది. రెవెన్యూ లోటు కింద ఈ నెల కు 491 కోట్లు, రాష్ట్ర విపత్తుల సహాయ నిధి కింద 559 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Tags:    

Similar News