YSRCP : 11 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు షాకిచ్చిన జగన్

వైసీపీ అధిష్గానం కీలక నిర్ణయం తీసుకుంది. పదకొండు నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు చేశారు

Update: 2023-12-11 14:48 GMT

Andhra pradesh

వైసీపీ అధిష్గానం కీలక నిర్ణయం తీసుకుంది. పదకొండు నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు చేశారు. పదకొండు నియోజకవర్గాల ఇన్‌ఛార్జులను మారుస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. మంత్రులకు కూడా స్థానం కల్పించారు. ఎన్నికల సమయంలో జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ఎమ్మెల్యేలపై అసంతృప్తులు ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.


01. పత్తిపాడు - బాలసాని కిషోర్
02. కొండేపి - ఆదిమూలం సురేష్
03. చిలకలూరిపేట - రాజేష్ నాయుడు
04. గుంటూరు పశ్చిమ - విడదల రజని
05. తాడికొండ - సుచరిత
06. వేమూరు - వరికూటి అశోక్‌బాబు
07. సంతనూతలపాడు - మేరుగ నాగార్జున
08. మంగళగిరి - గంజి చిరంజీవి
09. అద్దంకి - పాణెం హనిమిరెడ్డి
10. గాజువాక - రామచంద్రరావు
11 రేపల్లె - గణేష్


Tags:    

Similar News