మరోసారి స్పందించిన నారా భువనేశ్వరి

నపై చేసిన వ్యాఖ్యలపై నారా భువనేశ్వరి మరోసారి స్పందించారు. భువనేశ్వరి తిరుపతిలో పర్యటిస్తున్నారు.

Update: 2021-12-20 08:32 GMT

తనపై చేసిన వ్యాఖ్యలపై నారా భువనేశ్వరి మరోసారి స్పందించారు. భువనేశ్వరి తిరుపతిలో పర్యటిస్తున్నారు. వరద బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరుపున సాయం అందిస్తున్నారు. వరదల్లో మృతి చెందిన ఒక్కరికి లక్ష రూపాయల చొప్పును భువనేశ్వరి స్వయంగా బాధిత కుటుంబాలకు అందజేస్తున్నారు.

ఏ మహిళ....
తనను అన్నట్లు ఏ మహిళను కించపర్చవద్దని నారా భువనేశ్వరి సూచించారు. ఇలాంటి రాజకీయాలు సమాజానికి మంచివి కావని ఆమె హితవు పలికారు. మహిళలను కించపర్చడం మంచిది కాదన్నారు. తనపై చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించబోనని నారా భువనేశ్వరి తెలిపారు. ఏ మహిళ తనలాగా బాధపడకూడదని ఆమె అన్నారు.


Tags:    

Similar News