Andhra Pradesh : ఏపీలో దేవాలయాలకు ఛైర్మన్ లు వీరే

ఆంధ్రప్రదేశ రాష్ట్రంలోని వివిధ దేవాలయాల బోర్డులకు ఛైర్మన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించారు

Update: 2025-09-18 13:27 GMT

ఆంధ్రప్రదేశ రాష్ట్రంలోని వివిధ దేవాలయాల బోర్డులకు ఛైర్మన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించారు. వీరితో పాటు టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీలకు ప్రెసిడెంట్ల నియామకం కూడా చేపట్టారు. ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.


1.శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం – పోతుగుంట రమేశ్ నాయుడు

2.శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం, శ్రీకాళహస్తి, తిరుపతి జిల్లా – కొట్టె సాయి ప్రసాద్

3.శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం – వి. సురేంద్ర బాబు (మణి నాయుడు)

4.శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం, ఇంద్రకీలాద్రి – బొర్రా రాధాకృష్ణ (గాంధీ)

5.శ్రీ వెంకటేశ్వర ఆలయం, వాడపల్లి – ముదునూరి వెంకట్రాజు

2.టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీలకు ప్రెసిడెంట్ల నియామకం

1.టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, జూబ్లీహిల్స్, హైదరాబాద్ – ఏ.వి. రెడ్డి

2.టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, హిమాయత్‌నగర్, హైదరాబాద్ – నేమూరి శంకర్ గౌడ్

3.టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, బెంగళూరు – వీరాంజనేయులు.

4.టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, ఢిల్లీ – ఎదుగుండ్ల సుమంత్ రెడ్డి

5.టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, ముంబై – గౌతమ్ సింగానియా

6.టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ, విశాఖపట్నం – వెంకట పట్టాభిరామ్ చోడే


Tags:    

Similar News