బ్రేకింగ్: వైసీపీకి భారీ షాక్

కర్నూలు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీలో కీలక నేతలుగా వ్యవహరిస్తున్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, గౌరు వెంకట్ రెడ్డి [more]

Update: 2019-03-01 06:13 GMT

కర్నూలు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీలో కీలక నేతలుగా వ్యవహరిస్తున్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, గౌరు వెంకట్ రెడ్డి సాయంత్రం వైసీపీకి రాజీనామా చేయనున్నారు. వారు త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. పాణ్యం టిక్కెట్ పై జగన్ నుంచి హామీ రాకపోవడంతో వారు పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు.

Tags:    

Similar News