షర్మిల పొలిటికల్ డైరీ రెడీ.. జిల్లా పర్యటన ఖరారు?

వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీని ఏర్పాటు చేసేందుకు వేగంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాలతో సమావేశాలను ఏర్పాటు చేశారు. జిల్లా నేతల నుంచి క్షేత్రస్థాయిలో [more]

Update: 2021-02-12 01:52 GMT

వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీని ఏర్పాటు చేసేందుకు వేగంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాలతో సమావేశాలను ఏర్పాటు చేశారు. జిల్లా నేతల నుంచి క్షేత్రస్థాయిలో ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ఏప్రిల్ పదో తేదీన పార్టీ ప్రకటించే అవకాశముంది. ఈ నెల 21వ తేదీన ఖమ్మం జిల్లాలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం ముప్ఫయి రోజుల కు సంబంధించి వైెఎస్ షర్మిల తన పొలిటికల్ డైరీని రెడీ చేసుకున్నారు.

Tags:    

Similar News