వైఎస్సార్ ఆసరా ప్రారంభం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఎస్సార్ ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభించారు. గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జగన్ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఆరోగ్య శ్రీ లబ్దిదారులకు చెక్కులను [more]

Update: 2019-12-02 06:28 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఎస్సార్ ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభించారు. గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జగన్ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఆరోగ్య శ్రీ లబ్దిదారులకు చెక్కులను జగన్ పంపిణీ చేశారు. చికిత్స తర్వాత రోగికి రోజుకు 225 రూపాయలు, లేదా నెలకు ఐదు వేల సాయం ప్రకటించారు జగన్. చికిత్స చేసుకున్న తర్వాత కుటుంబ పోషణ నిమిత్తం ఈ మొత్తాన్ని ఇవ్వనున్నారు. జగన్ ఆరోగ్య శ్రీ పథకాన్ని ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు చెందిన ఆసుపత్రులకు కూడా విస్తరించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News