కడప జిల్లా పర్యటనకు జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 7,8 తేదీల్లో కడప జిల్లాలో పర్యటించనున్నారు. దివంగత రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన కడప జిల్లాలో పలు [more]

Update: 2020-07-05 05:52 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 7,8 తేదీల్లో కడప జిల్లాలో పర్యటించనున్నారు. దివంగత రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన కడప జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇడుపుల పాయలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించనున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలను ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. శంకుస్థాపనలు చేయనున్నారు. ట్రిపుల్ ఐటీలో నూతన భవనాలను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ ఆడిటోరియంను, వైఎస్ విగ్రహాన్ని కూడా జగన్ ఆవిష్కరించనున్నారు.

Tags:    

Similar News