ఆ సమావేశంలోనే డిసైడ్ చేస్తారట

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం మార్చి 4వ తేదీన జరగనుంది. ఈ సమావేశంలోనే అసెంబ్లీ సమావేశాలను ఎప్పుడు నిర్వహించాలన్నది నిర్ణయిస్తారు. వాస్తవానికి బడ్జెట్ సమావేశాలు మార్చిలో జరగాల్సి [more]

Update: 2020-02-28 13:28 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం మార్చి 4వ తేదీన జరగనుంది. ఈ సమావేశంలోనే అసెంబ్లీ సమావేశాలను ఎప్పుడు నిర్వహించాలన్నది నిర్ణయిస్తారు. వాస్తవానికి బడ్జెట్ సమావేశాలు మార్చిలో జరగాల్సి ఉంది. అయితే శాసనమండలి రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో మండలిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో శాసనసభ సమావేశాల పై మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశముంది. దీంతో పాటు వివిధ భూ కేటాయింపుల అంశాన్ని కూడా మంత్రి వర్గ సమావేశం చర్చించనుంది. స్థానిక సంస్థల ఎన్నికల విషయం కూడా సమావేశంలో ప్రధాన అంశంగా మారనుంది.

Tags:    

Similar News