జగన్ కు సీబీఐ కోర్టు…?

జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. వచ్చేనెల 5వ తేదీన నోటీసులకు సమాధానం ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి జగన్ [more]

Update: 2021-04-29 01:16 GMT

జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. వచ్చేనెల 5వ తేదీన నోటీసులకు సమాధానం ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి జగన్ కి సీబీఐ కోర్టు ఆదేశించింది. జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ అదే పార్టీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణంరాజు సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని కోర్టు విచారణకు స్వీకరించింది. వచ్చే నెల 7వ తేదీన దీనిపై సమగ్ర విచారణ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే విచారణ సంబంధించి నోటీసులను ముఖ్యమంత్రి జగన్ కు జారీ చేసింది. వచ్చే నెల 5వ తేదీలోగా సమాధానం ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి జగన్ కి సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై తదుపరి గా ఎలాంటి ఆదేశాలు ఉంటాయోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.

Tags:    

Similar News