జగన్ తిరుమల పర్యటన మాత్రం?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 14 వతేదీ రాత్రి తిరుమలలో బస చేయనున్నారు. తిరుపతిలో బహిరంగ సభను జగన్ రద్దు చేసుకున్నారు. అయితే తిరుమలకు [more]

Update: 2021-04-11 00:48 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 14 వతేదీ రాత్రి తిరుమలలో బస చేయనున్నారు. తిరుపతిలో బహిరంగ సభను జగన్ రద్దు చేసుకున్నారు. అయితే తిరుమలకు మాత్రం వచ్చే అవకాశాలున్నాయి. ఇంకా దీనిపై అధికార ప్రకటన రాకపోయినప్పటికీ జగన్ తిరుమల శ్రీవారిని 14, 15 వ తేదీల్లో దర్శించుకుంటారు. అనంతరం బూందీ పోటును జగన్ ప్రారంభిస్తారు. జగన్ పర్యటనతో టీటీడీ అధికారులు అన్ని రకాలు ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News