10 వేల కుటుంబాలకు జగన్ సాయం

Update: 2018-10-31 06:54 GMT

శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాను కారణంగా నష్టపోయిన బాధితులను ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తనవంతుగా సహాయం అందించారు. ఇప్పటికే ఆయన రూ.కోటి ప్రకటించగా... ఆ సొమ్ముతో తుఫాను ప్రభావిత ప్రాంతంలో 10 వేల బాధిత కుటుంబాలకు సహాయక సామాగ్రి కిట్ లను అందించారు. వైసీపీ నేతలు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం ఈ కిట్ లను బాధిత కుటుంబాలకు అందించారు.

Similar News