జగన్ మామూలోడు కాదబ్బా....!

Update: 2018-10-24 07:27 GMT

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగుతోంది. ఆయన పాదయాత్ర ఇవాళ 3200 కిలోమీటర్ల మైలురాయి చేరుకుంది. ఇందుకు గుర్తుగా జగన్ ఓ మొక్క నాటారు. పాదయాత్రలో జగన్ ను వివిధ వర్గాల ప్రజలు కలిసి తమ సమస్యలు చెబుతున్నారు. గ్రామీణ విలేకరులు సైతం ఆయనను కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు.

Similar News