వెల్ లోకి దూసుకెళ్లిన విజయసాయి

పార్లమెంటు సమావేశాల్లో పోలవరం అంశంపై వైసీపీ సభ్యులు ఆందోళన నిర్వహించారు. వచ్చే ఏడాదికల్లా పోలవరం పూర్తయ్యేందుకు అవసరమైన నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సవరించిన అంచనాలకు [more]

Update: 2021-07-19 07:44 GMT

పార్లమెంటు సమావేశాల్లో పోలవరం అంశంపై వైసీపీ సభ్యులు ఆందోళన నిర్వహించారు. వచ్చే ఏడాదికల్లా పోలవరం పూర్తయ్యేందుకు అవసరమైన నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని కోరారు. రాజ్యసభలో ఈ అంశంపై విజయసాయిరెడ్డి వెల్ లోకి దూసుకెళ్లారు. మరోవైపు లోక్ సభలో పోలవరం అంశంపై మిధున్ రెడ్డి వాయిదా తీర్మానం ఇచ్చారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉంచిన సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని కోరారు.

Tags:    

Similar News