అచ్చెన్నాయుడును అడ్డుకున్న వైసీపీ

విశాఖ ఎయిర్ పోర్టులోకి వెళ్లేందుకు ప్రయత్నించిన టీడీపీ నేత అచ్చెన్నాయుడును వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. చంద్రబాబు కు స్వాగతం పలికేందుకు విశాఖ ఎయిర్ పోర్టు వద్దకు అచ్చెన్నాయుడు [more]

Update: 2020-02-27 05:56 GMT

విశాఖ ఎయిర్ పోర్టులోకి వెళ్లేందుకు ప్రయత్నించిన టీడీపీ నేత అచ్చెన్నాయుడును వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. చంద్రబాబు కు స్వాగతం పలికేందుకు విశాఖ ఎయిర్ పోర్టు వద్దకు అచ్చెన్నాయుడు వచ్చారు. అయితే అక్కడే ఉన్న వైసీపీ కార్యకర్తలు పెద్దయెత్తున అచ్చెన్నాయుడు వాహనానికి అడ్డుపడ్డారు. ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. కొందరికి గాయాలయినట్లు తెలిసింది. చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ, స్వాగతం పలికేందుకు టీడీపీ క్యాడర్ పెద్దయెత్తున విశాఖ ఎయిర్ పోర్టు వద్దకు చేరుకుండటంతో పోలీసులు ఇరు పార్టీల క్యాడర్ ను అదుపు చేయలేక పోతున్నారు.

Tags:    

Similar News