యాదాద్రికి చీఫ్ జస్టిస్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ మరికాసేపట్లో యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్నారు. 8:30 యాదాద్రి చేరుకుంటారు. ఉ. 8:45 – 9:14 దర్శనం, ఆశీర్వచనం. ఉ. 9:15 [more]

Update: 2021-06-15 03:16 GMT

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ మరికాసేపట్లో యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్నారు. 8:30 యాదాద్రి చేరుకుంటారు. ఉ. 8:45 – 9:14 దర్శనం, ఆశీర్వచనం. ఉ. 9:15 – 9:45 కొత్తగా పునర్నిర్మితం అవుతున్న ఆలయ సందర్శన ఉంటుంంది. ఉ. 9:45 – 10:00 వీవీఐపీ అతిథి గృహంలో అల్పాహారం తీసుకుంటారు. ఉ. 10:00 యాదాద్రి నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. ముందుగా అనుకున్నట్లు గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్, హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీలు, భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణతోపాటు యాదాద్రి పర్యటనకు వెళ్ళటం లేదు. అందుకు బదులుగా రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖా మంత్రి జగదీశ్వర్ రెడ్డిలు సీజేఐతోపాటు యాదగిరి గుట్ట పర్యటనలో పాల్గొంటారు.

Tags:    

Similar News