జనసేన పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. ఢిల్లీలో ఆయన మీట్ ది ప్రెస్ లో మాట్లాడుతూ...పవన్ కళ్యాణ్ కు ఎందరు భార్యలో తేల్చుకోవాల్సింది ఆయన భార్యలే కానీ ఇతరులు కాదని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు జగన్ చేసినా, ఎవరు చేసినా రాజకీయాలను మరింత కలుషితం చేయడమేనన్నారు. రాజకీయాలకు, వ్యక్తికి ఉండే అలవాట్లకు సంబంధం లేదన్నారు. ప్రజలు వ్యక్తుల అలవాట్లును చూసి ఓట్లు వేయరని పేర్కొన్నారు.