టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు వీరే..!

పార్లమెంటు ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఖరారైన అభ్యర్థులకు ముఖ్యమంత్రి కేసీఆర్ బీఫామ్స్ అందజేశారు. పలువురు సిట్టింగ్ ఎంపీలకు ఈసారి టిక్కెట్లు ఇవ్వలేదు. గత [more]

Update: 2019-03-21 14:26 GMT

పార్లమెంటు ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఖరారైన అభ్యర్థులకు ముఖ్యమంత్రి కేసీఆర్ బీఫామ్స్ అందజేశారు. పలువురు సిట్టింగ్ ఎంపీలకు ఈసారి టిక్కెట్లు ఇవ్వలేదు. గత పార్లమెంటులో టీఆర్ఎస్ఎల్పీ నేతగా ఉన్న మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ ప్రొ.సీతారాంనాయక్, నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిలకు టిక్కెట్లు దక్కలేదు.

టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు

నిజామాబాద్ – కల్వకుంట్ల కవిత
కరీంనగర్ – బోయినపల్లి వినోద్ కుమార్
సికంద్రాబాద్ – తలసాని సాయికిరణ్
మహబూబాబాద్ – మాలోత్ కవిత
ఖమ్మం – నామా నాగేశ్వరరావు
మల్కాజిగిరి – మర్రి రాజశేఖర్ రెడ్డి
పెద్దపల్లి – నేతకాని వెంకటేష్
చేవెళ్ల – రంజీత్ రెడ్డి
నాగర్ కర్నూల్ – రాములు
నల్గొండ – వేమిరెడ్డి నరసింహారెడ్డి
మహబూబ్ నగర్ – శ్రీనివాస్ రెడ్డి
భువనగిరి – బూర నర్సయ్య గౌడ్
మెదక్ – కొత్త ప్రభాకర్ రెడ్డి
జహిరాబాద్ – బీబీ పటిల్
వరంగల్ – పసునూరి దయాకర్
అదిలాబాద్ – నగేష్

Tags:    

Similar News