నేడు మరో విడత రైతు భరోసా

నేడు వైఎస్సార్ రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. రైతుల ఖాతాల్లో నేడు సొమ్మును జమ చేయనున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఈ నిధులను విడుదల చేయనున్నారు. [more]

Update: 2020-10-27 02:19 GMT

నేడు వైఎస్సార్ రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. రైతుల ఖాతాల్లో నేడు సొమ్మును జమ చేయనున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఈ విడత మొత్తం 1,114 కోట్ల రూపాయల నిధులను రైతు భరోసా కింద విడుదల చేయనున్నారు. దీంతో 50.47 లక్షల మంది రైతులు లబ్ది పొందనున్నారు. రబీ సీజన్ కు ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జగన్ ఈ నిధులను విడుదల చేయనున్నారు.

Tags:    

Similar News