పదివేలకు చేరువలో కరోనా కేసుల సంఖ్య

భారత్ లో 9236 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 325 మంది కరోనా వైరస్ కారణంగా చనిపోయారు. ఢిల్లీలో 1,154 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 24 మంది [more]

Update: 2020-04-13 07:39 GMT

భారత్ లో 9236 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 325 మంది కరోనా వైరస్ కారణంగా చనిపోయారు. ఢిల్లీలో 1,154 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 24 మంది చనిపోయారు. గుజరాత్ లో 538 కేసులు నమోదయ్యాయి. మరణించిన వారు 27 మంది ఉన్నారు. కర్ణాటకలో 232 కేసులు నమోదయ్యాయి. కేరళలో 376 మందికి కరోనా సోకి చికిత్స పొందుతున్నారు. మధ్యప్రదేశ్ లో 564 మంది కరోనా సోకగా, 37 మంది చనిపోయారు. మహారాష్ట్రలో అత్యధికంగా 2,064 మందికి కరోనా సోకగా, 129 మంది చనిపోయారు. రాజస్థాన్ లో 815 మందికి కరోనాసోకగా, 8 మంది చనిపోయారు. తమిళనాడు 1,075 మందికి కరోనా సోకగా 11 మంది చనిపోయారు.

Tags:    

Similar News