బ్రేకింగ్ : ఏపీలో ఒక్కసారిగా 40కి పెరగడంతో?

ఏపీలో ఈ ఒక్కరోజే 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 40 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీకి మత ప్రార్థనలకు [more]

Update: 2020-03-31 05:42 GMT

ఏపీలో ఈ ఒక్కరోజే 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 40 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీకి మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారికే ఎక్కువగా కరోనా వైరస్ సోకింది. ఏపీ నుంచి దాదాపు 713 మంది ఢిల్లీకి వెళ్లి మత ప్రార్థనలకు వెళ్లి వచ్చారు. జిల్లాల వారీగా వీరిని గుర్తించారు. అత్యధికంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల వాసులుగా గుర్తించారు. ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారితో ఎవరెవరు కాంటాక్టు అయ్యారన్న విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Tags:    

Similar News