జగన్ తొలి బాదుడు

ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునేందుకు అనేక మార్గాలను అన్వేషిస్తుంది. ఇందులో భాగంగా ఈ రోజు నుంచి ఏపీలోని భూముల రిజిస్ట్రేషన్ల ధరలు పెరగనున్నాయి. [more]

Update: 2019-08-01 02:03 GMT

ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునేందుకు అనేక మార్గాలను అన్వేషిస్తుంది. ఇందులో భాగంగా ఈ రోజు నుంచి ఏపీలోని భూముల రిజిస్ట్రేషన్ల ధరలు పెరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో భూములు, స్థలాల ధరలను స్థానిక పరిస్థితులను బట్టి ఐదు నుంచి పదిశాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచారు. దీంతో ఏపీలో ఇక భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి.

Tags:    

Similar News