ఆ ఎన్నికల కోసం జగన్ పట్టుదల

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోసం ప్రభుత్వం పట్టుపడుతుంది. త్వరగా ఎన్నికలు జరిపితే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఆ తర్వాతనే అసెంబ్లీ [more]

Update: 2021-03-19 01:02 GMT

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోసం ప్రభుత్వం పట్టుపడుతుంది. త్వరగా ఎన్నికలు జరిపితే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఆ తర్వాతనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని యోచిస్తుంది. అయితే దీనిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో హైకోర్టులో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని పిటీషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ జరగనుంది. తన పదవీ కాలం పూర్తికావస్తుండటంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ ఎన్నికలను నిర్వహించేందుకు సుముఖంగా లేరు.

Tags:    

Similar News