బ్రేకింగ్ : తొలి ఫలితం విడుదల.. ఎంఐఎం గెలుపు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో తొలి ఫలితం విడుదలయింది. మొహిదీపట్నంలో ఎంఐఎం అభ్యర్థి విజయం సాధించారు. ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్ గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. తొలి [more]

Update: 2020-12-04 06:44 GMT

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో తొలి ఫలితం విడుదలయింది. మొహిదీపట్నంలో ఎంఐఎం అభ్యర్థి విజయం సాధించారు. ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్ గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. తొలి నుంచి మొహిదీపట్నంల ఎంఐఎం గెలుస్తుందని అంచనా వేశారు. ఆ అంచనాలే నిజమయ్యాయి. మాజిద్ హుస్సేన్ గతంలో డిప్యూటీ మేయర్ గా పనిచేశారు.

Tags:    

Similar News