కేసీఆర్ పై ఎంపీ టీజీ వివాదాస్పద వ్యాఖ్యలు

బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలం ఏపీ భూభాగంలో ఉందన్న విష‍యాన్ని కేసీఆర్ మర్చిపోయినట్లున్నారన్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంచడాన్ని టీజీ [more]

Update: 2020-05-15 02:27 GMT

బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలం ఏపీ భూభాగంలో ఉందన్న విష‍యాన్ని కేసీఆర్ మర్చిపోయినట్లున్నారన్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంచడాన్ని టీజీ వెంకటేష్ స్వాగతించారు.జీవో 203 పై తెలంగాణ నేతలు ఎందుకింత రచ్చ చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఏదైనా అతి చేస్తే శ్రీశైలం తమదే అంటామని, గెట్ లాస్ట్ అని కూడా అనాల్సి వస్తుందని టీజీ వెంకటేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిద్ధేశ్వరం లిఫ్ట్ లను టచ్ చేస్తే తెలంగాణ ప్రాజెక్టులు ఆగిపోతాయన్న విషయాన్ని గుర్తంచుకోవాలన్నారు. కేసీఆర్ పెత్తనాన్ని అంగీకరించేది లేదని టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు.

Tags:    

Similar News