ఈ నెల 19న టీటీడీ పాలకమండలి సమావేశం

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి గడువు ఈ నెల 21వ తేదీతో ముగియనుంది. దీంతో ఈ నెల 19వ తేదీన పాలకమండలి సమావేశం జరగనుంది. ఈ [more]

Update: 2021-06-16 03:49 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి గడువు ఈ నెల 21వ తేదీతో ముగియనుంది. దీంతో ఈ నెల 19వ తేదీన పాలకమండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. ఈ నెల 22వ తేదీ నుంచి జరగనున్న స్వామి వారి ఉత్సవాలపై కూడా చర్చించనున్నారు. ఈ సమావేశం పాలకమండలికి చివరిది కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది

Tags:    

Similar News