టీడీపీ నేతల సంబరాలు..నాల్గో విడత ఎన్నికల్లో

నాల్గో విడత పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించామని టీడీపీ నేతలు చెబుతున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. మొదటి, రెండో దశకన్నా నాల్గోదశలో అత్యధిక [more]

Update: 2021-02-22 01:29 GMT

నాల్గో విడత పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించామని టీడీపీ నేతలు చెబుతున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. మొదటి, రెండో దశకన్నా నాల్గోదశలో అత్యధిక స్థానాలను గెలుచుకున్నామని టీడీపీ నేతలు చెబుతున్నారు. ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని పేర్కొన్నారు. అధికార పార్టీ దౌర్జన్యాలు, అధికారుల సహకారం లేకపోతే వైసీపీకి ఇన్ని స్థానాలు వచ్చేవి కావన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత స్పష్టమయిందని టీడీపీ నేతలు పేర్కొన్నారు.

Tags:    

Similar News