రాజధాని ప్రాంతంలో టీడీపీ

రాజధాని ప్రాంతంలో నేడు టీడీపీ నేతలు పర్యటించనున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేడు రాజధాని ప్రాంతంలో పర్యటించి రైతులకు మద్దతు తెలపనున్నారు. రాజధానిని అమరావతిలోనే [more]

Update: 2020-02-12 03:40 GMT

రాజధాని ప్రాంతంలో నేడు టీడీపీ నేతలు పర్యటించనున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేడు రాజధాని ప్రాంతంలో పర్యటించి రైతులకు మద్దతు తెలపనున్నారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న దీక్షలు 57వ రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు, మందడంలో రైతులు మహాధర్నాలు చేస్తున్నారు. దాదాపు 200 మంది రైతులు రాజధానిని అమరావతిలోనే ఉంచాలంటూ మొక్కులు తీర్చుకునేందుకు షిర్డీ బయలుదేరి వెళ్లనున్నారు.

Tags:    

Similar News