యాదాద్రి పనులను పరిశీలించనున్న కేసీఆర్

నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి వెళ్లనున్నారు. యాదాద్రిలో ఆలయ నిర్మాణ పనులను కేసీఆర్ సమీక్షించనున్నారు. ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్న [more]

Update: 2020-09-13 03:53 GMT

నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి వెళ్లనున్నారు. యాదాద్రిలో ఆలయ నిర్మాణ పనులను కేసీఆర్ సమీక్షించనున్నారు. ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో కేసీఆర్ ఉన్నారు. తిరుమల స్థాయిలో యాదాద్రిని తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఉన్నారు. ప్రస్తుతం యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయి. మరికొన్ని సూచనలు కేసీఆర్ చేసే అవకాశాలున్నాయి. సీఎం యాదాద్రి వస్తుండటంతో పూర్తి బందోబస్తును ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News