చంద్రబాబు సీమ ద్రోహి

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమకు వ్యతిరేకంగా, తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు మాట్లాడుతున్నార్నారు. చంద్రబాబు హయాంలో ఒక్క [more]

Update: 2021-07-21 12:53 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమకు వ్యతిరేకంగా, తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు మాట్లాడుతున్నార్నారు. చంద్రబాబు హయాంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తికాలేదని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పధకంపై చంద్రబాబు తన విధానాన్ని ప్రకటించాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సీమకు జరుగుతున్న అన్యాయంపై చంద్రబాబు ఎందుకు స్పందించరన్నారు. ప్రజలకు అబద్దాలు చెబుతూ తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. వైఎస్, జగన్ హాయంలో ప్రాజెక్టులపైనే దృష్టి పెట్టారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

Tags:    

Similar News