బ్రేకింగ్ : హెల్త్ బులిటెన్ విడుదల.. యాభై వేలకు చేరువలో?

భారత్ లో కరోెనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య యాభై వేలుకు చేరుకుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య [more]

Update: 2020-05-06 03:46 GMT

భారత్ లో కరోెనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య యాభై వేలుకు చేరుకుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు 49,391 నమోదయ్యాయి. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 1694కు చేరుకుంది. 14183 మంది కరోనా చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసులు 33,514 గా ఉన్నాయి.

Tags:    

Similar News