నేడు ఢిల్లీకి సోము వీర్రాజు.. స్పష్టత కోసమేనా?

ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీకి వెళ్లనున్నారు. బీజేపీ అధిష్టానంతో ఆయన సమావేశం కానున్నారు. తిరుపతి ఉప ఎన్నికతో పాటు పంచాయతీ ఎన్నికలలో బీజేపీ [more]

Update: 2021-02-15 00:51 GMT

ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీకి వెళ్లనున్నారు. బీజేపీ అధిష్టానంతో ఆయన సమావేశం కానున్నారు. తిరుపతి ఉప ఎన్నికతో పాటు పంచాయతీ ఎన్నికలలో బీజేపీ పెంచుకున్న ఓట్ల శాతంపైన కూడా సోము వీర్రాజు చర్చించనున్నారు. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చేయాలని భావిస్తుంది. జనసేన కూడా తామే పోటీ చేయాలని కోరుతుంది. ఈ నేపథ్యంలో సోము వీర్రాజు ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags:    

Similar News