టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదు

టీడీపీ, వైసీపీ పార్టీలతో తాము ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోబోమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ రెండు పార్టీలు [more]

Update: 2020-12-20 07:03 GMT

టీడీపీ, వైసీపీ పార్టీలతో తాము ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోబోమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ రెండు పార్టీలు రాష్ట్ర అభివృద్ధి కోసం కాకుండా వ్యక్తిగత, పార్టీ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయని చెప్పారు. రాయలసీమ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రానికి బీజేపీ వ్యతిరేకమని సోము వీర్రాజు తెలిపారు.

Tags:    

Similar News