ఆ రెండు పార్టీలపై సోము విసుర్లు

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, వైసీపీలో వైషమ్యాలు సృష్టిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. రెండు పార్టీలు కుటుంబ వారసత్వంతో వచ్చి రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయన్నారు. ప్రాంతీయ [more]

Update: 2020-11-21 06:40 GMT

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, వైసీపీలో వైషమ్యాలు సృష్టిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. రెండు పార్టీలు కుటుంబ వారసత్వంతో వచ్చి రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయన్నారు. ప్రాంతీయ పార్టీల వల్లనే అవినీతి ఎక్కువగా జరుగుతుందని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధికి పాటుపడుతుంటే, ప్రాంతీయ పార్టీలు అవినీతికి పాల్పడుతున్నాయని ఆయన విమర్శించారు. బీజేపీ వల్లనే ఏపీలో అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.రాజకీయ నేతలకు గనులు అప్పగించడం ఎందుకు అని ప్రశ్నించారు.

Tags:    

Similar News