కాంగ్రెస్ ను బలోపేతం చేస్తా

ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా సాకే శైలజానాధ్ నియమితులయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా తులసీరెడ్డి, మస్తాన్ వలిని కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. సుదీర్ఘ విరామం అనంతరం ఏపీలో [more]

Update: 2020-01-16 12:40 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా సాకే శైలజానాధ్ నియమితులయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా తులసీరెడ్డి, మస్తాన్ వలిని కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. సుదీర్ఘ విరామం అనంతరం ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయి కార్యవర్గం నియామకం జరిగింది. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తానని శైలజానాధ్ చెప్పారు. కాంగ్రెస్ కు రాష్ట్రంలో ఓటు బ్యాంకు ఉందని, వాటిని తిరిగి తమ వైపునకు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తిరిగి రాష్ట్రంలో పుంజుకుంటుందన్న ఆశాభావాన్ని శైలజానాధ్ వ్యక్తం చేశారు.

Tags:    

Similar News